బెంగాల్ కోటపై కాషాయ జెండా.. ఎగురుతుందా?
నరేంద్ర మోడీ తొలిసారిగా 2014, మే 26న ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఏటా ఎర్రకోటపై జండా ఎగరేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచే దేశంలో ఒక్కో రాష్ట్రంలో బిజేపిని గెలిపించుకుంటూ కాషాయ జెండాలు ఎగరేస్తున్నారు.
ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కంచుకోట పశ్చిమ బెంగాల్లో కూడా కాషాయ జెండా ఎగరేయాలని చాలా...
2h ago