ప్రజలు, ప్రభుత్వం ప్రధాని మోడీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే…
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై నుంచే ప్రధాని మోడీ రూ.18,000 కోట్లు విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్ వే వంటిదని.. ఆంధ్రా యువతకు లాంచ్ ప్యాడ్ వంటిదన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు విజన్ అద్భుతమని ప్రధాని మోడీ మెచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి...
5m ago