ప్రధాని చెప్పిన ఆ దుష్ట గ్రహాలు.. ఒక్కటా రెండా?
అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ, “చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అమరావతికి, ఆంధ్రా ప్రగతికి అవరోధంగా నిలుస్తున్న ఆ దుష్ట గ్రహాలు అడ్డు తప్పుకున్నాయి. వాటి పీడ వదిలింది కనుక ఇక అమరావతి పనులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జోరుగా సాగిపోతుంది,” అని అన్నారు.
సాధారణంగా ప్రధాని, ముఖ్యమంత్రి హోదాలో...
4 May, 2025