భారత్పై పాక్ దాడి చేసింది కానీ…
అవును.. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ వెంటనే భారత్లోని జమ్ము కశ్మీర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కానీ అందుకు సిద్దంగా ఉన్న భారత్ వెంటనే స్పందించి వాటిని ధ్వంసం చేసింది.
భారత్ వద్ద గల అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ, యూఏఎస్ గ్రిడ్ ద్వారా పాక్ దాడులను నిలువరించడమే...
8 May, 2025