జగన్ కు కేంద్రం భయం బాగానే ఉందా?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటు గోదావరి - కృష్ణాలను అనుసంధానం చేసే ప్రాజెక్టు పై కూడా వారిద్దరూ చర్చించారని సమాచారం.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు సహకరించడం లేదని, రాజకీయ కారణాలతో అనేక అంశాల్లో చేయూతనివ్వడం...
24 September, 2019