అమరావతిలో ‘ఐకాన్ టవర్స్’కు శంకుస్థాపన!
ఏపీ రాజధాని అమరావతిలో ప్రవాసాంధ్రుల కోసం ఉద్దేశించి నిర్మించ తలపెట్టిన ఎన్ఆర్టీ 'ఐకాన్ టవర్'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించనున్నారు. రాజధానిలోని పరిపాలన నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. 400 కోట్ల అంచనా వ్యయంతో 36 అంతస్తుల్లో ఏపీఎన్ఆర్టీ దీనిని నిర్మించనుంది. అమరావతి ఇంగ్లీష్ అక్షరాల్లోని 'ఎ' తరహాలో ఎన్ఆర్టీ...
22 June, 2018