తిరుమలలో కోటా పద్దతి తెస్తా అంటున్న బీజేపీ మంత్రి
బీజేపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ఆలోచనతో ముందుకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రసిద్ధ తిరుమల దైవ దర్శనానికి కోటా పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నారంట. ఈ విధానం అమలులోకి వస్తే ఏడాదికి రెండుసార్లే ఎవరైనా సందర్శించుకునే అవకాశం ఇస్తారట.
దానికి ఆదార్ కార్డు కూడా అనుసందానం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో...
26 January, 2018