ముందస్తు గంట మ్రోగించి భయపడటం దేనికి?
ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ముందస్తు ఎన్నికలు వస్తాయని, కనుక పార్టీ శ్రేణులు అందరూ సిద్దంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నారు. అయితే ఆయన ముందస్తు ఎన్నికలు జరగాలని కోరుకొంటే వచ్చేయవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రాని 5 ఏళ్ళు పాలించమని ప్రజలు వైసీపీకి ఓట్లేసి అధికారం అప్పజెప్పారని కనుక పదవీకాలం పూర్తయ్యే...
18 May, 2022