వివేకా హత్యకేసు కీలకదశలో సీబీఐ అధికారి మార్పు… దేనికి సంకేతం?
వివేకా హత్య కేసులో నేడు మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్పై నేడు జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. నాలుగేళ్ళుగా ఈ కేసు విచారణ జరుపుతున్నప్పటికీ ఇంతవరకు ఈ హత్య వెనుక కుట్రను చేదించలేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం...
27 March, 2023