అచ్చన్న మంచి పాయింటే చెప్పారుగా
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపికి తమ అభ్యర్ధిని గెలిపించుకొనేంత సంఖ్యాబలం లేనప్పటికీ, వైసీపీలో చిచ్చు పెట్టేందుకే పోటీ చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారి విమర్శలపై ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు స్పందిస్తూ, “మా పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలున్నారని, జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారని శాసనసభ రికార్డులలో మీరే పేర్కొంటుంటారు. కానీ...
23 March, 2023