కేంద్రంతో పార్టీలకి అతీతమైన బందం మాది: జగన్
కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్లో ప్రధాని నరేంద్రమోడీ బహిరంగసభ ప్రారంభం అయ్యింది. ఈ సభా వేదిక ప్రధాని నరేంద్రమోడీ, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆశీనులయ్యారు.
ఈ సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి జనసమీకరణ చేసి తీసుకువచ్చిన ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “దేశప్రగతి రధసారధి...
12 November, 2022