ఎవరు టీజర్: ఉత్కంఠభరితమైన మిస్టరీ
అడివి శేష్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవరు’ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ, కథనాలతో సినిమా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. రెజినా ఒక వ్యక్తిని (నవీన్ చంద్ర) ను చంపింది అనే ఆరోపణలను...
5 August, 2019