వైఎస్సార్ ‘రక్తపాతం’ సృష్టించిన చోట చంద్రబాబు ‘జలపాతం’
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేయలేని పనులను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అభిప్రాయ పడ్డారు. పులివెందులలో వైఎస్ కుటుంబం ‘రక్తపాతం’ కార్చేలా చేస్తే, ఇప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబు మాత్రం ‘జలపాతాలు’ పారిస్తున్నారని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి గత ఆరు నెలలుగా...
12 January, 2017