‘జగన్’కు మరో ఇద్దరు ‘గుడ్ బై?’
ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులు టీడీపీ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో ఈ వార్తలకు మరింత...
26 May, 2016