రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేస్తేనే స్పందించనప్పుడు….
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు టిడిపి నేతలను వెంటబెట్టుకొని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిసి వైసీపీ అరాచకాలు, రాజకీయ వేదింపులు, అక్రమ కేసుల గురించి ఫిర్యాదు చేశారు. గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, “ఈ నాలుగున్నరేళ్ళలో వైసీపి ప్రభుత్వం మా టిడిపి నేతలు, కార్యకర్తలపై...
7 November, 2023