మార్పులతో మార్కు చూపిస్తున్నారా..?
ప్రజలు ఓటు అనే ఆయుధంతో ప్రభుత్వాలను మారుస్తుంటే మారిన ప్రభుత్వాలు వచ్చిన అధికారంతో ప్రజలకు తన మార్క్ రాజకీయం చూపించడానికి రాష్ట్ర భవిష్యత్తుని సైతం రాజకీయ జూదంలో నిలబెడుతున్నారు.
2019 ఎన్నికలలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని మార్చి వైసీపీ ఒక్క ఛాన్స్ కు అవకాశం ఇచ్చారు ఏపీ ఓటర్లు. అయితే వచ్చిన అవకాశాన్ని వైసీపీ...
27 May, 2024