అన్న దండం పెడితే…తమ్ముడు పిండం పెట్టాడు..!
వైస్ జగన్ అనే నేను..,అంటూ మొదలుపెట్టిన వైసీపీ ఐదేళ్ల పాలన చివరికి ఆ జగన్ తోనే ముగిపోయింది. ప్రజలిచ్చిన అధికారాన్ని రాష్ట్రం కోసం కాకుండా వ్యక్తిగత స్వార్దానికి వినియోగించుకుంటే ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానికి సజీవ సాక్షిగా నిలిచింది వైసీపీ.
2024 ఏపీలో జరిగిన ఎన్నికలలో వైసీపీ పతనం పాతాళానికి పడిందంటే దానికి...
5 June, 2024