ఈసారి ఎన్నికలలో ఓటర్లు ‘నోటికి’ తాళం వేయనున్నారా.?
గతంలో రాజకీయాలు అంటే సేవ - బాధ్యత అని, అసెంబ్లీ అంటే దేవాలయం అని, నాయకులు అంటే అర్చకులు అనే భావనలో ఉండేవారు. కానీ రానురాను వాటి అర్దాలు మారిపోతూ చివరికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలు అంటే దాడులు - రౌడీయిజం అని, అసెంబ్లీ అంటే బూతులు తిట్టుకునే ఒక ప్రదేశమని, నాయకులు...
6 May, 2024