జగన్ మ్యానిఫెస్టోలో ఏపీకి రాజధాని లేనట్లే
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం తాడేపల్లి ప్యాలస్లో వైసీపి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. దానిలో రాజధాని గురించి చాలా క్లుప్తంగా మూడు ముక్కలతో సరిపెట్టేశారు. మళ్ళీ అధికరంలోకి రాగానే విశాఖ రాజధానిగా చేసుకొని పాలన ప్రారంభిస్తామని, కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకే సాగుతున్నామని...
27 April, 2024