బియ్యం తప్ప మరేవీ ఇవ్వరా?అయ్యన్న పాత్రుడు ప్రశ్న
అనకాపల్లి జిల్లాలో పలు మండలాలలో సోమవారం స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇదివరకు మన టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ షాపులలో...
2 August, 2022