అచ్చన్నాయుడు కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేశారా?
తెలుగుదేశం పార్టీ హయాంలో ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నిమ్మాడలోని ఆయన స్వగృహంకు వంద మందికిపైగా పోలీసులు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకల వల్ల ప్రభుత్వానికి 151 కోట్ల మేర నష్టం జరిగిందని ఆరోపణ.
అయితే అచ్చన్నాయుడు కుటుంబాన్ని కావాలనే...
12 June, 2020