ఏపీకి అన్యాయం చేసిన పార్టీలతోనే ఎందుకుంటున్నారు?
"ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన పార్టీలతోనే ఎందుకుంటున్నారు?" ఇది మా ప్రశ్న కాదు. ఓ ఓటర్ బిజెపి నేత పురంధీశ్వరిని అడిగిన ప్రశ్న. కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో... ప్రధాని మోడీ నుండి చోటామోటా నాయకుల వరకు అందరూ ప్రచార పర్వానికి తెరలేపారు. ఈ సందర్భంలో రాయచూరు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తోన్న పురంధీశ్వరిని ఓ తెలుగు వ్యక్తి...
3 May, 2018