చంద్రబాబు మోడీ వీడియోలను మార్ఫింగ్ చేశారట!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ తిరుపతిలోనే కాదు.. నెల్లూరు సభలోనూ ఎప్పుడూ చెప్పలేదని తెదేపా నాయకులు ప్రధాని మాటలను మార్చి, తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ, ఆ పార్టీకి కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.
14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వద్దని...
30 April, 2018