ఫినిష్.. ఇక తాడో పేడో తేల్చేయాల్సిందే!
ఈరోజు ప్రధాని మోడీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ తదితరులు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ట్రంప్ మద్యవర్తిత్వం, పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన తదితర అంశాలపై చాలా లోతుగా చర్చించారు.
ట్రంప్ సూచన మేరకు రేపు(సోమవారం) ఇరు దేశాల డీజీఎంవోలు హాట్ లైన్లో చర్చలు జరుపబోతున్నందున, యుద్ధ...
11 May, 2025