కోతికి కొబ్బరికాయ.. పాక్ చేతిలో అణ్వాయుధాలు..
భారత్-పాక్ మద్య ఉద్రిక్తతలు మొదలైనప్పుడు, ఎంతో బాధ్యతగా సంయమనంతో మాట్లాడాల్సిన పాక్ మంత్రులు, సైన్యాధికారులు భారత్పై అణుబాంబులతో దాడి చేస్తామంటూ కరడుగట్టిన ఉగ్రవాదుల్లా బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ నేటికీ భారత్ మంత్రులు, సైన్యాధికారులు ఎవరూ కూడా పాక్పై అణ్వస్త్రాల ప్రయోగిస్తామని బెదిరించలేదు. కనీసం అణ్వస్త్రాల ప్రస్తావన కూడా చేయడం లేదు.
అణ్వస్త్రాల విషయంలో భారత్-పాక్ మద్య ఈ...
15 May, 2025