మూడేళ్ళలో అధికారం: సేమ్ టూ సేమ్..!
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి పూర్తిగా ఏడాదిన్నర కాలం కూడా గడవలేదు. మళ్ళీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా మరో నాలుగేళ్ళ సమయం కావాల్సిందే. తెలంగాణలో 2023 డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
జూన్ 2024 లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కన అటు తెలంగాణలో మరో ఐదేళ్లకు అంటే...
22 April, 2025