కర్నూలు హైకోర్టు బెంచ్కి తొలి విగ్నం.. వాళ్ళేనా?
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి కూటమి ప్రభుత్వం చకచకా సన్నాహాలు చేస్తుంటే రాయలసీమ ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. కర్నూలులో న్యాయ రాజధాని అంటూ జగన్ 5 ఏళ్ళపాటు ఊరించారే తప్ప దాని ఏర్పాటుకి చిన్న చర్య కూడా చేపట్టలేదు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4-5 నెలలకే బెంచ్ ఏర్పాటుకి సన్నాహాలు ప్రారంభించింది. అప్పుడే కర్నూలులో...
13 February, 2025