అప్పుడు దాడులు…ఇప్పుడు రాజీలా..?
వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కన్ను మిన్ను కానక నోటికి ఏది వస్తే అది వాగుతూ, చేతికి ఏది దొరికితే అది పట్టుకుని బరి తెగించి చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్లిన జోగి రమేష్ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో సిగ్గు వదిలి టీడీపీ కార్యక్రమాలలో పాల్గొంటూ కూటమి ప్రభుత్వంతో రాజీ మార్గాలు...
16 December, 2024