జగన్ పరువు… ఎవరో తీయాలా?
ఎవరి పరువు ఎంతో సమాజమే చెపుతుంది. అయినా గ్రహించలేరు కొందరు. కనుక తమ పరువుకి వెల కట్టుకొని కోర్టులని ఆశ్రయిస్తుంటారు. జగన్ కూడా తన పరువు ఖరీదు వంద కోట్లుగా నిర్ణయించుకొని ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు.
అదానీ వ్యవహారంలో తన పరువుకి నష్టం కలిగించేలా వార్తలు, కధనాలు వ్రాశాయంటూ జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ టుడేలపై...
10 December, 2024