ఈ మర్యాద, గౌరవం నాకొద్దు బాబోయ్!
ఈ నెల 9న తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ ముఖ్య నేతల సమక్షంలో విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా సిఎం రేవంత్ రెడ్డి మీడియా ద్వారా మాజీ సిఎం కేసీఆర్ని, బీజేపి ఎంపీలు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను...
6 December, 2024