చేసిన పనులు చెప్పుకోని టిడిపి… ఏమీ చేయకపోయినా వైసీపీ డప్పు
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో 55వ రోజున గురువారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గుట్టూరు గ్రామంలో 700 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్ర చేస్తూనే మీడియాకి చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు.
“సెల్ఫీ విత్ లోకేష్, సెల్ఫీ ఛాలెంజ్... ఈ రెండు కార్యక్రమాలలో మీకు ఏదంటే ఇష్టం?” అని విలేఖరి...
31 March, 2023