కర్నూల్ పై కన్నెసిన చంద్రబాబు!
కర్నూల్ జిల్లాలో బలోపేతం అవడంపై దృష్టి సారించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవలే నంద్యాలలో టీడీపీ భారీ విజయంతో మంచి కిక్కు మీద ఉన్న సైకెల్ పార్టీ జిల్లాలో బలోపేతం అవ్వడం పై దృష్టి సారించింది. అదే క్రమంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నంద్యాల నుండి పోటీ చెయ్యాలని భావిస్తునట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరోవైపు...
9 October, 2017