ఓట్ల కోసం ప్రజలకు డబ్బులు ఇవ్వనని ప్రమాణం!
మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాష్ట్రంలో ఓట్లను కొనే ఉద్దేశంతో వివిధ పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలను ప్రజలకు పంచుతుంటే, డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం, తన దారి వేరన్నట్టు ఆలయంలో ప్రమాణం చేసారు.
చెన్నైలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన విజయకాంత్... దేవుడి ఎదుట నిలబడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లను కొనుగోలు చేయనని,...
12 May, 2016