చంద్రబాబుకు షాక్ ఇస్తున్న ఉద్యోగులు!
జూన్ నాటికల్లా ఏపీ పాలనను అమరావతి కేంద్రంగా సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ చేస్తూ, ఉద్యోగులు చెప్పిన ప్రతి అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మితం అవుతోన్న తాత్కాలిక సచివాలయం జూన్ నాటికి సిద్ధం అయ్యేలా ప్లాన్ చేయడంతో, ఒక్కసారి పూర్తి కాగానే, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించే...
4 May, 2016