విభజన సమస్యల కంటే వారితోనే పెద్ద సమస్య… ఎలా?
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి నిన్న ఓ లేఖ వ్రాశారు. ఈ నెల 6వ తేదీన తాను హైదరాబాద్ వచ్చి కలుస్తానని, ఇరువురం కూర్చొని రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకుందామని దానిలో ప్రతిపాదించారు. పరస్పరం సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు లేఖలో...
2 July, 2024