పశ్చిమ గోదావరి టిడిపి నేతలు.. కష్టకాలంలో ప్రజల ముంగిట
సాధారణ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో లంక గ్రామాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. కానీ ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. లంక గ్రామాలలో చాలా ఇళ్ళలోకి నీళ్ళు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కొందరు ఇంట్లో ముఖ్యమైన సామాన్లను పడవలలో వేసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళగా, మరికొందరు ఇళ్ళు విడిచివెళితే దొంగతనాలు జరుగుతాయనే...
16 July, 2022