రాజధానికి భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం చెలగాటమా?
దేశంలో ఎక్కడైనా ఓ పాఠశాలకో ఆసుపత్రికో ఎవరైనా భూమి లేదా డబ్బు విరాళంగా ఇస్తే అందుకు కృతజ్ఞతగా వారి పేరు వివరాలతో ఆవరణలో ఓ బోర్డు ఏర్పాటు చేస్తారు వీలైతే వాటికి దాతల పేర్లు కూడా పెడుతుంటారు. దేవాలయాలలో నిత్యాన్నదానం కోసం ఎవరైనా ఓ పది లక్షలు విరాళం ఇస్తే ఆ దాతల పేర్లను బోర్డుపై...
2 July, 2022