మోడీ అబద్ధం ఆడారా? అమిత్ షా అబద్దం చెబుతున్నారా?
ఈరోజు సాయంత్రం మహబూబ్ నగర్ సభ నుండి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నగారా మోగించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఆయన కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన చూసిన తర్వాత టిఆర్ఎస్ అదికారంలోకి వస్తుందని అనుకోవడం లేదని అన్నారు.
[m9ad]
మళ్లీ రజాకార్ల పాలనను ప్రజలు కోరుకుంటారా అని ప్రశ్నించారు. మూఢ...
15 September, 2018