జగన్ ఓటమిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారట!
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పోటీపడి ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తే, ఓటమి ముందు నిలిచినట్టేనని, గెలవాలంటే, ఇతర పార్టీలను కలుపుకుని కూటమిని ఏర్పాటు చేసుకోవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ ను ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిశోర్ స్పష్టం చేసినట్టు రాజకీయ వర్గాల సమాచారం. మరో రెండేళ్ల తరువాత...
7 June, 2017