పార్టీలు మారిన వారికి షాక్ ఇవ్వనున్న గవర్నర్?
ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, రాజీనామా చేసిన తరువాత మాత్రమే మంత్రి పదవులు స్వీకరించేందుకు రాజ్ భవన్ కు రావాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తేల్చి చెప్పినట్టు సమాచారం. గతంలో జరిగిన కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ఆపై మంత్రులుగా బాధ్యతలు...
2 March, 2017