రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు!
161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్లు ఆది నుండి ఆచితూచి ఆడడంతో సాధించాల్సిన రన్ రేట్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. అలాగే ఒక ఎండ్ లో శిఖర్ ధావన్ (13), రోహిత్ శర్మ (12), రైనా (10), యువరాజ్ సింగ్ (21)లు నింపాదిగా బ్యాటింగ్ చేయడంతో ఒత్తిడికి గురైన విరాట్ కోహ్లి...
28 March, 2016