సిఎం గారి శ్లాబా… మజాకా… 11 గంటల్లో 10 వేల అడుగులు..!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలో ఇటీవలే మొదలైన తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు జెట్ స్పీడుతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందుగానే నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ పనులను దక్కించుకున్న నిర్మాణ రంగ కంపెనీలు ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. సదరు కంపెనీలకు...
14 April, 2016