గవర్నర్ తో స్టాలిన్… శుభవార్త వింటారంటున్న పన్నీర్..!
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గవర్నర్ నుంచి ఇంకా ప్రకటన రాకపోవడంతో అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఇన్ ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ వేర్వేరుగా భేటీ కాగా, పన్నీర్ వర్గం సంతోషంలో, శశికళ వర్గం విషాదంలో మునిగిన...
10 February, 2017