పన్నీరు పేల్చిన బాంబు… ఆందోళనలో శశికళ వర్గం..!
రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశమంతా ఆసక్తిని పెంచిన తమిళనాడు రాజకీయాల్లో ఓ కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న గవర్నర్ విద్యాసాగరరావు చెన్నై రావడం, ముందుగా పన్నీర్ సెల్వంకు అవకాశం ఇవ్వడంతో, ఏం జరుగుతుందా? అని ఎదురుచూసిన వారికి పన్నీర్ భేటీ వివరాలను తెలిపారు. 15 నిముషాల పాటు సాగిన భేటీలో...
9 February, 2017