‘పరుగు’ హీరోయిన్ ‘షీలా’ ఇలా అయిపోయిందేంటి..?
‘మస్త్, పరుగు, అదుర్స్’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన హీరోయిన్ షీలా, ఇటీవల కాలంలో తెలుగు తెరపై కనిపించింది లేదు. ఆ మాటకొస్తే... టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో కూడా నటించలేదు. మరి ఇప్పటివరకు ఏం చేస్తుందో ఏమో గానీ, ఒక వారం రోజుల ముందు తిరుమలలో ప్రత్యక్షమైంది. అయితే...
16 December, 2016