సనాతన ధర్మరక్షణకు తగిన సమయం ఇదే మిత్రమా!
ఇవాళ్ళ టీడీపి, జనసేన, బిజేపి మూడు పార్టీల అధ్యక్షులు సమావేశమై సుదీర్గంగా చర్చించిన తర్వాత ముగ్గురూ మీడియా సమావేశంలో మాట్లాడారు. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “తిరుమలలో వరుసగా జరిగిన అపచారాలన్నిటినీ చూస్తున్నప్పుడు వీళ్ళు (వైసీపీ వాళ్ళు) పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?వాళ్ళు మన భగవంతుడిపై ఎందుకు ఇంతగా పగ పట్టారు? అని మేము లోతుగా పరిశీలించాల్సి...
5 February, 2026