జగన్, కేటీఆర్… జైలు కోసం తహతహలాడుతున్నారే!
ఇదివరకు ఏ పార్టీ అధినేత అయినా అధికారంలోకి రావాలనుకుంటే పాదయాత్రలు చేసేవారు. కానీ ఇప్పుడు పాదయాత్రల కంటే జైలుకి వెళ్ళిరావడమే ‘పవర్ ఫుల్’ అని నేతలు భావిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ ఆవిదంగా రాజకీయ మైలేజ్ పొందారు. అయితే రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని జైల్లో...
14 November, 2024