పవన్ కళ్యాణ్కి ఢిల్లీ నుంచి పిలుపు… దేనికో?
ఏపీ పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు మూడు నెలలు మీడియాకు దూరంగా ఉండిపోయారు. మొదలుపెట్టిన సినిమాలు కూడా పూర్తిచేయలేదు.
కానీ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మొదలైన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తరచూ మీడియాలో కనిపిస్తూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఢిల్లీ నుంచి...
6 November, 2024