ప్రభుత్వ వైఫల్యమా.. వైసీపీ సమర్దతా?
ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులతో కలిసి కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశాలకు రవాణా అవుతున్న అంశంపై పోర్టు అధికారులను, సిబ్బందిని గట్టిగా నిలదీశారు.
పోర్టుకి ఎక్కడి నుంచి ఎవరు ఎంతెంత రేషన్ బియ్యం తీసుకువస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరి...
29 November, 2024