రోజాకు ధర్మ సందేహం… ఎవరైనా తీర్చుతారా?
జీవితంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చాలనుకున్నారు జగన్... ఐదేళ్ళు కూర్చుని దిగిపోయారు. జీవితంలో ఒక్కసారైనా ‘మంత్రి రోజా’ అని పిలిపించుకోవాలని ఆరాటపడ్డారు... ఆ ముచ్చతా తీర్చుకున్నారు. కనుక తాము చేసిన ఘన కార్యాలకు సంతృప్తిగా వెళ్ళిపోవాలి. కానీ నిన్న మొన్నవరకు ‘ఋషికొండ ప్యాలస్’ కబుర్లు చెప్పిన వైసీపి నేతలందరూ ఇప్పుడు ‘ఈవీఎం... ఈవీఎం...’ అనే...
20 June, 2024