అమరావతికి జలాశయాలు… ఒక దెబ్బకు మూడు పిట్టలు
ఇటీవల విజయవాడ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ వైసీపి బ్యాచ్ అమరావతిపై ఎంతగా దుష్ప్రచారం చేశారో అందరూ చూశారు. అమరావతిలో భవనాలన్నీ వరద నీళ్ళలో మునిగిపోయాయని, సచివాలయం ఉద్యోగులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారని వైసీపి దుష్ప్రచారం చేసింది.
వరద ఉదృతి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా బుడమేరుకి మళ్ళీ గండి...
17 September, 2024